Home » Telangana Congress
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు.
ఒక వైపు వలసనేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా.. మరో వైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది.
హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్.
Madhu Yaskhi Goud: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు రాజకీయంగా బాగా నష్టపోతున్నారని అన్నారు.
తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Telangana Congress : కొత్త ప్రభుత్వంలోనూ పాత అధికారులదే హవా
GHMCలో పాగా వేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
పార్టీని కాపాడుకునేందుకు ఓడిపోతామని తెలిసినా ఒకసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీలో నిలిపాము.