Home » Telangana corona
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల కరోనా టెస్టు కిట్లు, కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే...ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా..
నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు...
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085..
భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 691 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 05 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 09 వేల 908 యాక్టివ్ కేసులుండగా..3 వేల 771 మంది మృతి చెందారు.
కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.