Home » Telangana Crime News
దుబాయ్లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తన తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఆ బాలుడు స్మార్ట్ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్ఫోన్ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు కూడా పాల్పడ్డాడా? ఆ స్లిప్లో అలా ఎందుకు రాశాడు?
ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. అటుగా వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలపాలైన నలుగురిని...
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ ప్రయాణికుడు.. పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంకటస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన...
జగిత్యాల జిల్లాలో గుండెపోటుతో వరుని తండ్రి మృతి చెందాడు. గత సంవత్సరమే అతని చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...
రీంనగర్ కమాన్ చౌరస్తా నుంచి ప్రమాద ఘటనాస్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు...కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది...
భార్య లోనికి వెళ్లి..నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసేది. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ప్రసాద్ ఇంటి బయట కాపాలాగా ఉండేవాడు.
బాలికది హత్యేనని భావిస్తుండడంతో...ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబ సభ్యులపై కూపీ లాగుతున్నారు.
పంజాగుట్ట పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు చిన్నారిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.