-
Home » telangana farmers
telangana farmers
రైతు భరోసా రెండో విడత నిధులు వచ్చేస్తున్నాయ్..! తేదీ ఫిక్స్.. ఎన్ని ఎకరాల వారికంటే?
Rythu Bharosa : యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో ఒక ఎకరం లోపు వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో విడత నిధులను..
అన్నదాత సంతోషంకోసం అన్నగా బాధ్యత తీసుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..
CM Revanth Reddy : రైతుభరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. కేవలం ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే నిధులు.. ఇతర పంటలకూ బోనస్..!
Rythu bharosa : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు.
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతుభరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది.
వారికి మాత్రమే ‘రైతు భరోసా’ నిధులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
Rythu Bharosa Scheme : ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేది ఈ తేదీల్లోనే..
Rythu Bharosa Scheme : రైతు భరోసా నిధులకోసం గత కొన్ని నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు.. అయితే, ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ డబ్బులు మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. లైన్క్లియర్.. కానీ..
Rythu Bharosa : యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?
Telangana Government : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Rythu Bharosa, : ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి వారంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో