-
Home » telangana farmers
telangana farmers
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి ఆ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?
Telangana Government : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Rythu Bharosa, : ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి వారంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో
తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త.. వారందరి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..
Telangana Farmers : తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఊరట కల్పిస్తూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.
ట్రిపుల్ఆర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ తలోదారి.. అన్న అవునంటే.. తమ్ముడు కాదంటున్న పరిస్థితి
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని..రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే..ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు.
రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ మరో కీలక అప్డేట్.. వారి అకౌంట్లలోకూడా నగదు.. మరో వారంరోజుల్లో మొత్తం కంప్లీట్..
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల.. 9 రోజుల్లో 9వేల కోట్లు..
9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9వేల కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
గుడ్న్యూస్.. రైతు భరోసా డబ్బులు అందేది ఎప్పుడంటే? మంత్రి తుమ్మల ప్రకటన
తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు.
రైతులకు గుడ్న్యూస్.. నాలుగెకరాలు పైబడిన రైతులు ‘రైతుభరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్..! మరి ఖరీఫ్ నిధులు ఎప్పుడొస్తాయంటే..?
రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెక్ చేసుకోండి.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి..
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.