Home » telangana farmers
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని..రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే..ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9వేల కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు.
రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామని హామీ ఇచ్చామని.. చెప్పినట్లే..
CM Revanth Reddy : సంక్రాంతి తర్వాత రైతు భరోసా!
Pocharam Srinivas Reddy : రైతులకు బోనస్ ఇచ్చిన ఫస్ట్ ప్రభుత్వం కాంగ్రెస్