-
Home » telangana farmers
telangana farmers
తెలంగాణ రైతులకు బిగ్ బ్రేకింగ్.. ఆగస్ట్ 19 డెడ్లైన్.. అర్జెంట్గా ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు..!
August 18, 2026 / 04:41 PM ISTTelangana Farmers Alert : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ 19లోగా విత్తనాల వివరాలను డీలర్ వద్ద ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకోండి. రిజిస్టర్ చేసుకున్న రైతులకే క్వింటాల్కు రూ.500 బోనస్ లభించనుంది.
యూరియా కావాలనుకునే రైతులకు బిగ్ అలర్ట్.. యాప్ లోనే కాదు.. ఇక నుంచి ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు..
July 9, 2026 / 09:01 AM ISTTelangana MeeSeva: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ (Urea Booking) సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగాఉన్న మీసేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి…
తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ ఏడాది బోనస్ ఇచ్చేది వీళ్లకే.. గడువులోపు నమోదు చేసుకోవాలి..
July 5, 2026 / 12:15 PM ISTsanna vadlu bonus registration 2026 : వడ్లకు ప్రకటించిన బోనస్ అమలులో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
రైతులకు మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వారికి కూడా రైతుభరోసా నిధులు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..
July 3, 2026 / 08:10 PM ISTRythu Bharosa Scheme: రైతుభరోసా పథకం కింద ఐదు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?
July 2, 2026 / 07:41 AM ISTతెలంగాణలో వానాకాలం సీజన్కు సంబంధించి ఖరీఫ్ రైతుభరోసా నిధుల(Rythu Bharosa Scheme) పంపిణీ శరవేగంగా సాగుతోంది.
రైతుభరోసా నిధులు మీబ్యాంక్ ఖాతాలో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. మీ ప్రాబ్లం క్లియర్..
July 1, 2026 / 07:09 AM ISTRythu Bharosa : వానాకాలం సీజన్కోసం రైతులకు రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రైతు బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేశారు.
రైతన్నకు కాసుల పంట.. మళ్ళీ పెరిగిన 'ఆర్ఎన్ఆర్ ధాన్యం' ధర.. ఈ సీజన్లో ఇది ఆల్టైం రికార్డ్
June 19, 2026 / 02:26 PM ISTఈ-నామ్ ప్రక్రియలో క్వింటా ధాన్యానికి గరిష్ఠంగా రూ.3,236 ధర పలకడం, ఈ సీజన్లోనే ఇది ఆల్టైం రికార్డు స్థాయి ధర(RNR Paddy Price) కావడం విశేషం.
తెలంగాణపై కేంద్రం వివక్ష.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అన్యాయం.. మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం
June 15, 2026 / 02:54 PM ISTPaddy Procurement: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతులకు అండగా బీజేపీ.. "రైతు గోస-బీజేపీ భరోసా"యాత్ర..
May 27, 2026 / 04:32 PM ISTఈ బస్సు యాత్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం దిగొచ్చి యుద్ధ ప్రాతిపదికన, అత్యవసర ప్రాతిపదికన కొనుగోళ్లు ప్రారంభించింది.
తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. ఇక ఆ సమస్యలకు చెక్! వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి..
April 14, 2026 / 11:11 AM ISTTelangana Govt : గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని…