Home » telangana high court
గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ తర్వగా పూర్తి చేసేలా చూడాలని హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు.
B Parthasaradhi Reddy : ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ఆర్డర్లో సీబీఐ విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.
కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదని..దర్యాప్తు జాప్యం చేయటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. నా తల్లి ఆరోగ్యం మెరుగు పడింది అని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తల్లి ఆరోగ్యం కొంచెం �
Group 1 Prelims Exams : ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Group 1 Prelims Exam : అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.