Home » Telangana Legislative Council
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.
టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు.
పంజాబ్ లో లాగానే కేంద్రం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదా బాయిల్డ్ రైస్ అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండూ కుదరవంటే తెలంగాణ రైతులకు నష్టం చేయడమేనని తెలిపారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఓపెన్ నాలాలను భూగర్భ డ్రైనేజీగా మారుస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో హాట్ హాట్ చర్చలు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జర�
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్రెడ్డికి మండలి చైర్మన్గా ఎంపిక చేశారు.