-
Home » Telangana Legislative Council
Telangana Legislative Council
మేము పోరాటం చేయకుంటే మీరు సీఎం అయ్యేవారా? మండలిలో రాములమ్మ ఉగ్రరూపం
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు విజయశాంతి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే చారిత్రక తప్పిదం అవుతుందన్నారామె.
కవిత రాజీనామాకు ఆమోదం.. తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖాయం..?
ఇప్పుడు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
లక్ష్మీ నరసింహస్వామి, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మండలిలో కవిత లాస్ట్ స్పీచ్ హైలైట్స్..
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. కేసీఆర్-రేవంత్ రెడ్డి షేక్హ్యాండ్.. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది.
కవిత రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్ ఎందుకు కోరట్లేదు? రంగంలోకి బీజేపీ.. ఇకపై..
కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మండలి ఛైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.
పొన్నం మాట్లాడుతుంటే పేపర్లు విసిరిన బీఆర్ఎస్ నేతలు
మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
Gutha Sukender Reddy : పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ.. టికెట్ కోసం పైరవీలు, పాకులాడాడం చేయం : గుత్తా సుఖేందర్ రెడ్డి
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
Banda Prakash Elected : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఎన్నిక.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు.
Minister Koppula Eshwar : గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తాం : మంత్రి కొప్పుల ఈశ్వర్
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.
Minister KTR : 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాం.. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదు : మంత్రి కేటీఆర్
టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.