Home » telangana mlc elections
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట.
బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది.
జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం కేసీఆర్
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన మండలికి ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీల రగడ
నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. ఖాళీ అయిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మొదలైంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న నాయిన�