Home » Telangana movement
బ్యాంకులో సర్కారు డబ్బులేస్తే నేరుగా రైతు ఖాతాల్లోంచి తీసుకునే వీలు కల్పించామని కేసీఆర్ తెలిపారు.
ఆనాటి నుండి ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
CM KCR : కొంతమంది మూర్ఖులు అమరుల స్థూపంపై నన్ను విమర్శించారు. యునిక్ గా ఉండాలని.. శాశ్వతంగా ఉండేలా.. డిజైన్ చేశాం.
తెలంగాణ ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని �
రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు.
రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్... ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు.
రజాకార్ల ఆగడాలు, అకృత్యాలు మితిమీరిపోవడం, అప్పటికే.. తీవ్రమైన అణచివేతకు గురవడంతో.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీపై పల్లెల్లో విప్లవం రాజుకుంది. తెలంగాణ మొత్తం.. రజాకార్ వ్యవస్థపై కన్నెర్ర జేసింది. ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంత�
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది.