Home » telangana politics
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ మోదీ అబద్దాలు మాట్లాడారు. బట్ట కాల్చి కేసీఆర్ మీద వేశారు. Dasoju Srravan
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..
గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం?
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
కాంగ్రెస్లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.
రాజకీయం అయినా, ప్రభుత్వ వ్యవహారమైనా ఇద్దరూ కలిసి గోదాలోకి దిగిపోతారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలోనూ, పదునైన విమర్శలు సంధించడంలోనూ, ధీటైన వ్యూహాలు రచించి అమలు చేయడంలోనూ ఎవరికి వారే సాటి. BRS
అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తోంది. పోస్టర్లతో నింపేస్తుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ పోస్టర్లు ఎన్నైనా పెట్టుకుంటారు. కానీ, ఇతరులు పెడితే చింపేస్తున్నారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. అయితే, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కే �
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.