Home » telangana politics
ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదని కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.
ఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా
కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. బండి సంజయ్
Harish Rao : మాది జగమంత పాలన..మీది సంగమంత పాలన
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లోనే మన సత్తా చూపుకోవాలి అంటూ బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
ప్రతీ రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశం ఉంటుందని ..ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే ఆ భేటీలోనే చెప్పుకోవాలని సూచించారట పార్టీ పెద్దలు. రహస్య మీటింగ్లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దని కోరారట.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.