Home » telangana politics
తనకు డిసెంబర్ నెల పింఛన్ ఇవ్వలేదని నంనూర్కు చెందిన డోకె చుక్కమ్మ మీడియాకు తెలిపారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ
అర్హులైన వారందికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహరావు మళ్లీ తెరమీదకు రావడం అయితే ఆసక్తికర చర్చకు దారి తీసింది.
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు రావాలని ఆయన కోరారు.
తెలంగాణ మంత్రులకు ఎదురైన పరిస్థితి గతంలో కర్నాటక సర్కారులో కూడా వచ్చిందట.
ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారట.
"నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం" అని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.