Home » Telangana Pradesh Congress Committee
ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమించినట్లు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల పదవులు పొందిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్కు పంపారు.
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్తో యూ టర్న్ తీసుకున్నారు...
తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ...
రేవంత్రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న..
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.
మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్