-
Home » Telangana Pradesh Congress Committee
Telangana Pradesh Congress Committee
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ అధికారిక ప్రకటన
ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమించినట్లు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
వాటికి సవరణలు చేసి దాన్నే బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటున్నారు: మల్లు రవి
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.
Jagga Reddy: కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్కు నష్టం లేదు.. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారు: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న సంక్షోభం.. పదవులకు రాజీనామా చేసిన రేవంత్ వర్గం
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల పదవులు పొందిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్కు పంపారు.
Jaggareddy : ఒకే ఒక్క లెటర్.. సైలెంట్ అయిపోయిన జగ్గన్న!
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్తో యూ టర్న్ తీసుకున్నారు...
TPCC : సార్.. ప్లీజ్ రాజీనామా చేయొద్దన్న నేత.. జగ్గారెడ్డి ఏమన్నారంటే
తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ...
Jagga Reddy : జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. నిర్ణయంపై ఉత్కంఠ
రేవంత్రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న..
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతల ఇంటికి రేవంత్
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.
Telangana TPCC : మాణిక్యం ఠాగూర్ తెలంగాణకు అన్యాయం చేయకు – వీహెచ్
మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు
Satyagraha Deeksha : తెలంగాణ పీసీసీలో రచ్చ..రచ్చ, సత్యాగ్రహ దీక్షలో పీఠం చిచ్చు
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్