Home » Telangana
రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే, రాబోయే ఐదు రోజులు..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు.
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి.
ఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది.
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.