Home » Telangana
కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..
రెండు మూడు రోజులు ఆశావహులు గాంధీభవన్ కు వస్తున్నారు. పీసీసీ చీఫ్ ని కలిసి వినతిపత్రం అందిస్తున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. గత 125 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతుంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఆ రెండు జిల్లాల్లో ప్రజలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా 8వేల కోళ్లు మృత్యవాత పడటంతో..
నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో దీని ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
సర్క్యూలర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదు అంచెల చెక్ లిస్ట్ ను పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యాజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..