Home » Telangana
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.
రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు అనంతరం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో లండన్ వెళ్ళిపోయారు శ్రవణ్ రావు. నిన్ననే విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చారు.
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
ఈ సారి రిలీజ్ చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే చోటు దక్కింది.
తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ..
మాడ వీధుల విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
నేను ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు అనే వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి.