Home » Telangana
ప్రస్తుత ఎండాకాలంలో మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది.
డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఢిల్లీ నుంచి ఫోన్ లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లనుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్ర�
సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాది రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మధ్య ఓ లెజెండరీ సీన్ ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరంలో 19.91లక్షల మంది విద్యార్థులకోసం యూనిఫామ్స్ ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం.
ప్రాజెక్టు మరమ్మతు పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆదేశిం చారు.
ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి తగ్గట్టు ..
ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీ, కౌన్సిల్ లో వినిపిస్తాం.
మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను రంగంలోకి దింపితే మాత్రం.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే చాన్స్ ఉంది.