Telangana

    హేమంత్‌ హత్య కేసు.. అల్లుడిని కిరాతకంగా చంపించింది మామే.. కారణమిదే

    September 28, 2020 / 01:11 PM IST

    hemanth honour killing.. హేమంత్‌ది పరువు హత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందన్న కోపంతోనే.. హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించినట్లు అవంతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లి నచ్చకే.. లోకల్ గ్యాంగ్‌తో కలిసి హత్య చేయించామని అ�

    చెల్లి, బావ కళ్లలో ఆనందం చూడటానికి.. నెల క్రితమే హేమంత్ హత్యకు ప్లాన్ చేసిన అవంతి మేనమామ, పరువు కోసం దారుణం

    September 28, 2020 / 11:50 AM IST

    hemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్‌కు చెందిన అవంతి రెడ్డి బీటెక్‌ చేసింది. హేమంత్‌ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్‌ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్‌ 11న కుత్బ

    Telangana లో తగ్గుతున్న కరోనా కేసులు..24 గంటల్లో 1,379

    September 28, 2020 / 11:38 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1,378 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,211 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 7 మంది మరణించారు. ఇప్పటి వరకు 1107 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,673గా ఉన్నాయి

    హేమంత్ పరువు హత్య కేసులో మలుపులు.. తెరపైకి మరో ఇద్దరి పేర్లు, ఇప్పటివరకు దొరకని ఫోన్

    September 28, 2020 / 11:33 AM IST

    hemanth honour killing…పరువు హత్యకు గురైన.. హేమంత్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి, మరో బంధువు సందీప్‌ రెడ్డి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు

    Selfie సరదా, రామడుగు ప్రాజెక్టులో పడి చనిపోయిన యువకుడు

    September 28, 2020 / 11:06 AM IST

    Nizamabad Ramadugu Project : Selfie సరదా మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు (Ramadugu Project) ప్రాజెక్టు వద్ద నవీన్ అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సెల్ఫీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నవీన్ కు

    telangana excise : తెలంగాణలో Rs. 8 వేల కోట్ల మద్యాన్ని తాగేశారు

    September 28, 2020 / 08:02 AM IST

    Telangana Wines Shops : తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండుతోంది. మద్యం బాబులు కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. నాలుగు నెలలు (మే, జూన్, జులై, ఆగస్టు) కాలంలో ఎక్సైజ్ శాఖకు ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దా�

    COVID 19 in Telangana : 24 గంటల్లో 1,967 కేసులు, కొలుకున్నది 2,059 మంది

    September 27, 2020 / 10:52 AM IST

    Eatala Rajender : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,967 కేసులు నమోదయ్యాయని, 2,059మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ (Media Bullet

    అంతర్రాష్ట్ర బస్సులు పునఃప్రారంభానికి రెడీ

    September 26, 2020 / 06:32 PM IST

    కరోనా ప్రభావంతో ఆగిపోయిన అంతర్రాష్ట్ర బస్సులు తిరిగి ప్రారంభించనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో కేవలం 25 శాతం మాత్రమే సిటీ బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్‌ పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఆర్టీస�

    నెల రోజుల ముందే మర్డర్ ప్లాన్ రెడీ…….

    September 26, 2020 / 04:49 PM IST

    Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు  ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార

    ఉద్యోగం సాధించలేకపోయావ్..సిగ్గులేదంటూ ఉమ్మివేసి..భార్యా..4ఏళ్ల కూతురికి తండ్రి చిత్రహింసలు

    September 26, 2020 / 04:05 PM IST

    భార్య ఉద్యోగం తెచ్చుకోలేదని కన్నకూతుర్ని చిత్రహింసలు పెడుతున్నాడో కసాయి తండ్రి. భార్యపై కోపాన్ని కూతురిపై చూపుతూ..ఆ చిన్నారి ముఖంపై ఉమ్మి వేసి చితక్కొడుతున్న ఘటన తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగిది. బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న అజీ

10TV Telugu News