Home » Telangana
అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా ముందుకు సాగాలనే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా.. అలాగే అధికారుల అలసత్వం కారణంగా కూడా పంచాయితీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతినెలా విడుదలచేస్తున్న నిధులను ఇకపై నేరుగా పంచాయతీల ఖాతాలోనే జమచే�
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు శుక్రవారం, సెప్టెంబర్ 25 నుంచి రొడెక్కనున్నాయి. నగరంలో 25 శాతం బస్సలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ మొదలైన తర్వాత నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసి సిటీ బస్సు సేవలు నిలిపివేశారు. దాదాపు 18
Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�
తెలుగు రాష్ట్రాల్లో కంజర్భట్ ముఠా మకాం వేసిందా..? విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోందా..? మొన్న చిత్తూరు..తాజాగా గుంటూరు దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలోఈ ముఠా నేర�
పచ్చని కాపురాలను కూల్చేసే మద్యానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది ఓ గ్రామం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు గ్రామస్తులు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయించింది. ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకుంది. ఆ ఆ�
కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్�
Allu Arjun Die Hard Fan Padayatra: సినిమా హీరోల పట్ల అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుదనేది మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కంటుంటారు. ఇక తమ హీరోల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఫ్యాన్స్కి చెప్పలేని ఆనందం. ఇప్పుడ�
Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పన
Hyderabad crime news హైదరాబాద్ లోని స్ధానిక పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్(35) వనస్ధలిపురంలో నివాసం �
Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�