Home » Telangana
Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇంటర్ పూర్�
ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వ
Telangana Crime News అత్తింటి ఆరళ్లకు కొత్త కోడలు బలి…. అత్తింటి వేధింపులు భరించలేక కోడులు ఆత్మహత్య… సాధారణంగా ఇలాంటి వార్తలు అడపా దడపా చదువుతూ ఉంటాం, కానీ అత్తింటి వారి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరం�
రాజకీయాల్లో ఎప్పుడూ, ఎక్కడా కనిపించని అరుదైన దృశ్యం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు కలసి ఒకే అంశాన్ని పట్టుకొని క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారాన్ని టీఆర్ఎస్, కా�
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర రూ.200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ గల రూ.2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చె
పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్
నవీన్ బాబు గల్లంతు ఎసిసోడ్ విషాదంగా ముగిసింది. వరద నీటిలో కొట్టుకుపోయిన నవీన్ బాబు సరూర్ నగర్ చెరువులో శవమై తేలాడు. 12 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత చెరువలో నవీన్ బాబు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి త�
డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. భ�