Home » Telangana
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకప�
ఉదయ్ నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న శివశంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్స
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే
కూతురు కాపురం చక్కగా ఉండాలని కోరుకునే తల్లి, ఆ కుటుంబాన్ని బుగ్గిపాలు చేసింది. తమ్ముడి జీవితం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసింది. భర్తను హత్య చేయమని తల్లి చెప్పినా మనసు రాక…. కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని కృష్ణాజిల్లా నందలూరు గ్రామ�
అతను హైదరాబాదులో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.తన సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని అత్తారింటివారు పధ్దతి మార్చుకోమని హెచ్చరించారు. అయినా ఖ�
టీవీనటి శ్రావణి సూసైడ్ కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రావణిని పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ రెడ్డి నిరాకరిచంటంతోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యే చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చార�
Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �
Allu Arjun New Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వెళ్లిన పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది బన్నీ వేసిన పర్సనల్ టూర్ మాత్రమే కాదు.. ప్రొఫెషన్లో భాగమని తెలుస్తోం�
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది.ఇప్పటికే దేవరాజ్ వాగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆదివారం సాయి కృష్ణను విచారించనున్నారు. సాయితో పాటు శ్రావణి తల్లితండ్రులనుకూడా ఆదివారం పోలీసులు విచారించనున్నారు. తూ�