Telangana

    AP Coronavirus, ఒక్క రోజే 10 వేల మంది కోలుకున్నారు

    September 20, 2020 / 06:47 PM IST

    ఏపీలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70 వేల 455 నమూనాలను టెస్టులు చేయగా..7 వేల 738 మందికి వైరస్ సోకిందని నిర్ధారించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెట

    లావు తగ్గిస్తానని… కూతురు వయసున్న మహిళతో పరారీ

    September 19, 2020 / 11:03 AM IST

    ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రధ్ద ఎక్కువై పోయింది. వరి అన్నం తినటం మానేసి తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్స్ , వెజిటబుల్స్ తినటం మొదలెట్టారు అలాంటి వాటిలో లోనే బరువు తగ్గటం…లావు తగ్గటం వంటి వాటి కోసం వివిధ యోగా సెంటర్లను జిమ్ లను సంప్రదిస�

    Telangana Corona కేసులు..జిల్లాల వారీగా పూర్తి వివరాలు

    September 19, 2020 / 10:19 AM IST

    Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�

    Telangana COVID కేసుల వివరాలు, జిల్లాల వారీగా.. 2 వేల 043 కొత్త కేసులు

    September 18, 2020 / 09:31 AM IST

    COVID samples : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 1,802 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,35,357గా ఉ

    ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. 30శాతం సిలబస్ కోత

    September 18, 2020 / 08:27 AM IST

    Covid-19 కారణంగా ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్‌ బోర్డు పంపించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే MPC, BPC గ్రూపుల్ల�

    చిన్న నటుడి పెద్ద మనసు.. భిక్షాటన చేసి ఏడు కుటుంబాలకు సాయమందించిన షకలక శంకర్..

    September 17, 2020 / 08:14 PM IST

    Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్‌, నటుడు షకలక శంకర్‌ తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీ

    లక్ష బెడ్ రూంల వివాదం, భట్టి ఇంటికి మంత్రి తలసాని

    September 17, 2020 / 10:52 AM IST

    లక్ష బెడ్ రూం ఇళ్లు చూపెట్టండి..ఇంట్లోనే ఉంటా..రండి అంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. చూపిస్తా..అంటూ..గురువారం ఉదయం భట్టి ఇంటికి వెళ్లారు మంత్రి తలసాని. ఈ సమయంలో..మల్లు భట్టి గ�

    జాగ్రత్త సుమా, మరో మూడు రోజులు భారీ వర్షాలు

    September 17, 2020 / 09:53 AM IST

    తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో కొనస�

    ఉరుములు, మెరుపులు, పిడుగులు.. హైదరాబాద్‌లో భారీ వర్షం

    September 16, 2020 / 05:51 PM IST

    హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి వాన దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎండ కాసింది. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరాన్న�

    వేదాలే ఆధారంగా న‌ల్ల‌బంగారం పండిస్తున్న క‌రీంన‌గ‌ర్ యువకుడు

    September 15, 2020 / 05:11 PM IST

    హైద‌రాబాద్‌: ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న‌ కృష్ణ బియ్యాన్ని(న‌ల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువ‌కుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.

10TV Telugu News