Home » Telangana
కరోనా భయంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇటు మేనేజ్మెంట్ నుంచి గానీ, అటు తల్లిదండ్రుల నుంచి గానీ ఎటువంటి ఆసక్తి కనిపించడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టీచింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. విద్యార్థుల చదువుక�
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ‘ఆ ఆరుగురు అక్కచెల్లెళ్ల’ బాద్యత తాను చూసుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంట�
తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షల తేదీల వివరాలను విద్యా మండలి ఖరారు చేసంది. ఎంసెట్, ఇంజినీరింగ్, ఈసెట్ తో పాటు పాలిసెట్ తేదీలను ఈ నెల 10న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జ�
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్
అతనొక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి. కేంద్ర సాయుధ బలగాలలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను చేసే పనిని ఎవరూ తప్పుపట్టరనుకున్నాడో ఏమో… లేదా…. తాను CRPF లో చేస్తున్నా…. కాబట్టి చట్టం…. నా చుట్టం అనే ధీమానో ఏమో తెలియదు ఏకంగా మూడు పె�
వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ పడింది. గణేష్ పండుగ వచ్చిందంటే…చాలు..తొలుత ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో.. ఎన్నో విశేషాలు ఉండే..ఈ గణేష్ కరోనా కారణంగా..గణేష్ ఉత్సవ నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారు. ఎత్తును తగ్గించేశారు. భక�
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పుర�
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్వర్ అన్నారు. 2020, ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన..హుట
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప�