Home » Telangana
వారికి ఆస్తులు లేవు….. అంతస్తులు లేవు…..వారిద్దరిదీ ప్రేమ వివాహాం..ఫుట్ పాత్ జీవితాలు…. అయినా ప్రేమించి పెళ్ల చేసుకున్నారు… మద్యం మహమ్మారి వారి జీవితాన్ని కాటేసింది. మద్యానికి బానిసైన భర్త తాగటానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కిరాతకం�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధిలేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిన వారు కొందరు. ఇదే సమయంలో ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జీడిమెట్ల పోలీసులు. జీడిమెట్ల పోలీ
ఏపీలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 5 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు నిర్మితం కానున్నాయి. సరకు రవాణా వాహనాలకు అనువుగా ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గించాలనే లక్ష్యంతో వీటిని నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే పొరుగు రాష్ట్రాలతో
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడలో కరోనా వైరస్ కలకలం రేపింది. పెన్షన్ కోసం వెళ్లిన వృద్దులు, వికలాంగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 92 మందికి వైరస్ సోకింది. 1,400 మంది జనాభా ఉన్న పెద్దదగడ గ్రామంలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఊరు ఊ�
నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ లోని కలెక్టరేట్కు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో �
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది. నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల వరకూ ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని కన్ఫామ్ చేసేశారు అధికారులు. మరి ఆ క్లాసులు ఎంతసేపు జరగాలి.. ఎన్ని గంటలు జరగాలనే దానిపైనా గైడ్ ల�
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన అత్యాచార కేసు తెలుగు సినిమా క్రైం స్టోరీని తలపిస్తోంది. కేసు విచారణలో తలెత్తే అనేక సందేహాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారని మిర్యాలగూడకు చెందిన యువతి చే�