Home » Telangana
తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అను
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ స్పందించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథ.. అంతా నాటకమని కొట్టిపారేసింది.. ఇదంతా హైటెంక్షన్ కల్పిత కథగా పేర్కొంది. గణపతి సరెండర్ �
భారత్ లో అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్బుక్ నిషేధం విధించింది. ఇకపై ఫేస్ బుక్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక హమ్మయ్య బతికిపోయాం అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అలాంటిది రెండోసారి కరోనా వస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ రెండోసారి కరోనా సోకే చాన్సులు లేకపోలేదు. ఇటీవలి కాలం�
కీసర మాజీ తహసీల్దార్ నారాజు అవినీతికే రాజులా మారాడు. తాను చేసిన అక్రమాలపై ఏసీబీ కస్టడీలో అసలు నోరువిప్పని నాగరాజు… ఇప్పుడూ అదే పంథా అవలంభిస్తున్నాడు. తన బినామీలు, బ్యాంక్ లాకర్ల గురించిన సమాచారం అస్సలు చెప్పడం లేదు. ఏసీబీ మాత్రం పట్టువద
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�
YSR Death Anniversary Special: జనం హితం కోరేవాడు జననేత. అలాంటి వాళ్లే మహానేతగా నీరాజనాలు అందుకుంటారు. మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో ఎప్పటికీ చెరగని సంతకం వైఎస్ది. వైఎస్సార్ అంటే ఒక ఆత్మీయ
Five Pawan Kalyan Fans Lost Life In Car Accident: పవర్స్టార్ పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగ�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోలు స్కామ్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఎంఎస్ స్కాం ప్రధాన సూత్రధారి దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐఎంఎస్ మాజ�
హైదరాబాద్ మహా నగరంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 21వ తేదీనుంచి పెళ్ళిళ్లు… అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ల