Home » Telangana
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు
అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉన్న 17 కులాల వారిని బీసీ జాబితాల్లో చేర్చేందుకు అనుమతించారు. ఈ మేరకు సోమవారం జర�
కుటుంబ కలహాలతో విడిపోయిన భార్య పెట్టిన కేసు వాపసు తీసుకోమని…. లేకపోతే నీ వ్యక్తిగత చిత్రాలు యూ ట్యూబ్ లో పెడతానని బెదిరిస్తున్న సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్, రోడ్డు నెంబరు12 లోని ఎన్బీటీ నగర్ లోనివసించే సినీ రచయిత �
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శు�
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�
Telangana Crime : 5 రూపాయల ఫ్యాక్షన్ విన్నాం. 10 రూపాయల కోసం హత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు 30 రూపాయల కోసం హత్య జరిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదీ… కన్నకొడుకుని 30 రూపాయల కోసం చంపేయడం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. �
దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి
ఆమెకు 32 ఏళ్లు, అతనికి 19 ఏళ్లు…. వాళ్ల ప్రేమకు వయస్సు అడ్డురాలేదు. ప్రేమ పేరుతో శారీరకంగా కలవటానికి వయస్సు అడ్డు రాలేదు….కానీ పెళ్లి చేసుకోమనే సరికి మాత్రం కుర్రాడు ముఖం చాటేశాడు. హైదరాబాద్ బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎర్రకుంట లో నివాస�