Home » Telangana
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్ట�
దేశంలో అన్ లాక్4 ప్రక్రియ మొదలైన తర్వాత సెప్టెంబర్ 1వ తేదీనుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు ఇవ్వటంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజల్లో మెట్రో రైలు సేవలు, ప్యాసింజర్ రైలు సేవలుకూడా ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ సిటీల
అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లోప్రభుత్వం LRS ప్రకటించింది. 2020, సెప్టెంబర్ 01వ తేదీ మంగళవారం జీవో నెంబర్ 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్ లోన�
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..బోరు నీళ్లతో పండింది కాదు..కేసీఆర్ వరద కాలువ నీళ్లతో తాను వేసిన మక్క పంట పండిందని..ఇది కేసీఆర్ మక్క పంట అంటూ ఓ రైతు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ రైతుకు సం�
అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటం అతనికి కలిసొచ్చింది. తమ్ముడి విద్యార్హతల సర్టిఫికెట్లతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన అన్న బాగోతం 12 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. అప్పటికీ తమ్ముడు ఫిర్యాదు చేయబట్టి ఈ విషయాన్ని అధికారులు కనుగొన్నారు. పుష్కర కాల�
భారతీయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని పెద్ద మార్కెట్ లక్ష్యంగా అనేక విదేశీ కంపెనీలు ఆన్ లైన్ మోసాలకి దిగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసంతో కోట్లు నొక్కేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.. ఆన్లైన్ ఆ�
కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53 శాతం పడకలు ఖాళీగ
వారు పెద్దగా చదువుకోలేదు….. టెక్నికల్ గా పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్లు కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం… అందులో యాప్ ల ద్వారా ఆన్ లైన్ వ్యవహరాలు ఎలా చక్కబెట్టాలి అనే విషయాల్లో ఆరితేరిన వారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అవతలి వారిని ఎలా బురిడీ కొట్టించ�
భయపడినట్టే జరిగింది. ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో ప్రతాపం చూపుతోంది. ఆ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే డబుల్, త్రిబుల్ అవుతున�