Home » Telangana
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఆ ప్రాంతంలో నేడు ఎర్ర జెండాలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల పాటు తమ పట్టును నిలబెట్టుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కోల్పోయే
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటి�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా భయంతో ఇటలీలో 4వంతు జనాభాను దిగ్భందం చేసింది ఆ దేశ ప్రభుత
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు.. ఇతర అన్ని యజమాన్యాలన్నింటికీ ఒంటి పూట బడులు, వేసవికాలం సెలవులు ఫిక్సయిపోయాయి. వచ్చే సోమవారం అంటే మార్చి 16నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తారని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల వి�
తెలంగాణ లో కరోనా ని ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కార్ విజయవంతం అవుతోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. పాజిటివ్ ఉన్న కేసుకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి నెగెటివ్ వచ్చేందుకు దోహదపడింది. �
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు భయపడి చస్తుంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు కొని ధరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు మాస్క్ లు విక్రయిస్తూ ప్ర
సికింధ్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. మరోసారి నిర్ధారణ కోసం బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపి�