Telangana

    ‘దిశ’ కేసులో ఎన్‌కౌంటర్ అయిన చెన్నకేశవులకు ఆడపిల్ల పుట్టింది

    March 6, 2020 / 11:35 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచార కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన కేసులో చెన్నకేశవులు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చెన్నకేశవులు �

    తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల

    March 6, 2020 / 03:40 PM IST

    తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.

    రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

    March 6, 2020 / 03:20 PM IST

    తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

    తెలంగాణలో ఉచితంగా కరోనా మాస్క్‌లు

    March 6, 2020 / 02:11 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులు రోజురోజుకు దేశంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇదే విషయమై గట్టిగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే న్యాయస్థానాలు కూడా కరోన�

    తెలంగాణ అసెంబ్లీ: CAA, NPRలపై సభలో తీర్మానం!

    March 6, 2020 / 12:36 AM IST

    గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�

    కరోనా వైరస్ – భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. సెలబ్రిటీల సూచనలు..

    March 5, 2020 / 06:33 AM IST

    కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..

    కరోనా కలకలం..ఖమ్మం ఆర్టీసీ బస్సులు..డిపోలలో కెమికల్స్‌తో క్లీనింగ్

    March 5, 2020 / 06:30 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ బస్సులు ప్రధాన సాధనాలుగా ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో

    పశ్చిమగోదావరిలో తెలంగాణ కండక్టర్‌కు కరోనా లక్షణాలు

    March 5, 2020 / 06:14 AM IST

    వెస్ట్ గోదావరిలో కరోనా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ కండక్టర్‌కి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి..ఇతనికి వైద్యులు చికిత్స అ�

    ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

    March 5, 2020 / 04:49 AM IST

    ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకున్నారు. 2020, మార్చి 05వ తేదీ గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 08న గుంటూరు జిల్లా పొత్తూరుల�

    తెలంగాణకు కరోనా భయం : ఐటీ ఉద్యోగి హెల్త్ రిపోర్టుపై ఉత్కంఠ

    March 5, 2020 / 12:31 AM IST

    తెలంగాణను కరోనా భయం పట్టుకుంది. ఐటీ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐటీ సెక్టార్‌లో కలకలం చెలరేగింది. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా రహిత తె�

10TV Telugu News