Home » Telangana
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచార కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన కేసులో చెన్నకేశవులు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చెన్నకేశవులు �
తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులు రోజురోజుకు దేశంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇదే విషయమై గట్టిగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే న్యాయస్థానాలు కూడా కరోన�
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�
కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ బస్సులు ప్రధాన సాధనాలుగా ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో
వెస్ట్ గోదావరిలో కరోనా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ కండక్టర్కి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి..ఇతనికి వైద్యులు చికిత్స అ�
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకున్నారు. 2020, మార్చి 05వ తేదీ గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 08న గుంటూరు జిల్లా పొత్తూరుల�
తెలంగాణను కరోనా భయం పట్టుకుంది. ఐటీ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐటీ సెక్టార్లో కలకలం చెలరేగింది. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా రహిత తె�