Home » Telangana
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా... తాజాగా
ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్నూ తాకింది. మరి ఈ వైరస్ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద
20 రోజులకు పైగా ఉత్కంఠకు తెరపడింది. ఇంటర్ విద్యార్థిని మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఓ వైపు డీఎన్ఏ టెస్ట్తో పాటు అత్యాధునిక టెక్నాలజీ…మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టిన పోలీసులు హంతకులెవరో తేల్చారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేప�
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయ
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి