Home » Telangana
తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో.... జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.
అటవీశాఖ అనుమతి లేకుండా హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(KBHB)లో ది ఇందూ ఫార్చూన్ గార్డెనియా అనే గేటెడ్ కమ్యూనిటీ 20 అడుగుల ఎత్తున్న చెట్లను నరికివేసిన కారణంతో రూ. 53,900 జరిమానా విధించారు అధికారులు. హరితహారం కార్యక్రమంలో భాగంగ
చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్మెంట్) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్ధులు ఇక నుంచి యూట్యూబ్ ద్వారా పాఠాలు నేర్చుకోనున్నారు. 7 క్లాస్ నుంచి 11 క్లాస్ విద్యార్ధులకు ఇకపై టీచర్లు చెప్పే రెగ్యులర్ పాఠాలే కాకుండా యూట్యూబ్ చూస్తూ పాఠాలు వినొచ్చు. తెలంగాణ విద్యాశాఖ యూట్యూబ్ పాఠా�
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బర్త్ సర్టిఫికెట్ల కావాలంటూ GHMC అధికారులకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అంటే హైదరాబాద్లో జననాల సంఖ్య పెరుగుతోందని అనుకోవటానికి వీల్లేదు. కానీ తాము హైదరాబాద్ లోనే పుట్టామని నిరూపించుకోవాటానికి కావ�
గ్యాంగ్ స్టర్ నయీం పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన చివరికి పోలీసులు చేతిల్లోనే దారుణంగా ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే విస్తుపోయారు. భూ కబ్జాలు హత్యలు..బెదిరింపులు, క�
హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సిధ్ధం అయ్యాయని అన్నారు. రెండో దశలో రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ
తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�