Home » Telangana
బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుందా.. ఇంకా పెరుగుతుందా అని సామాన్యుడి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఎదురుచూస్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉంది బంగారం. సోమవారం మార్కెట్ ముగిసేనాటి�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చారు. దీంతో ప్రధాని మోడీ హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన జాతీయ మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్ కుమార్.. ట్రంప్ సూక్ష్మశిల్పాన్ని ఓ సూది బెజ్జంలో
లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.. వద్దన్నా పాలు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వింత జరిగింది. నిర్మల్ జిల్లా దిలావ
తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూసి, మూవీ టీమ్ను విష్ చేశారు..
అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.
దేశవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 20
అపుత్రస్య గతిర్నాస్తి …..అనే సూక్తిలో చెప్పినట్లు…. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. అలా అనుకున్నాడో ఏమో హైదరాబాద్ కు చెందిన 64 ముసలోడు 23 ఏళ్ల యువతితో సరోగసి ద్వారా మగ పిల్ల
స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి �
చిన్న విషయం చిలికి చిలికి గాలివానలా మారి ఒక వ్యక్తినిండు ప్రాణం తీసింది. టీవీ సౌండ్ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్పుతే గిర్మాజీ రాజేందర్(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలోని ర�