Home » Telangana
హైదరాబాద్ లో 127 మందికి ఇచ్చిన ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీ�
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు ఝూము నుంచే శివ నామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాల�
హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర
ఆంధప్రదేశ్లో బీజేపీ వ్యూహాలు పార్టీ నేతలకే అర్థం కావడం లేదంటున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వెళ్లాల్సి వస్తుందో తెలియక తికమక పడిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో రకమైన విధానాలు అవలంబిస్తూ ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఆ పార్టీ సాగుతోందన�
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్ నోట�
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న నవ దంపతుల్లో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం కన్ను మూసింది. వలిగొండ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఉమ,స్వామి 3 రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నారు. &nbs
పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు చనువుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులే అలా ప్రవర్తిస్తుంటే కానిస్టేబుల్ స్ధాయి ఉద్యోగులు కూడా అదే బాట పడతూ డిపార్ట్ మెంట్ స్ధాయిని దిగ జారుస్తున్నారు. తాజ
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం వృద్ధి కనబరిచింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో జీఎస్టీ కింద రూ.3,195 కోట్లు వసూలవగా, ఈ ఏడాది అది రూ.3,787 కోట్లకు చేరుకుంది. జనవరి జీ�
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 2020, మార్చి 14వ తేదీన హైదరాబాద్కు వస్తున్నారు. CAAకు మద్దతుగా నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తోంది. LB స్టేడియంలో భారీ బహ�
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�