Home » Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం శాసనసభలో చర్చ జరిగిందన్నారు. కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ ఏదో వ్యాధి ఉందంటూ…ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం �
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్ వాడీ స్కూళ్లు, థియేటర్లు మూసివేయ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. 2020, మార్చి 14వ తేదీ శనివారం హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. వైరస్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగ�
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనీ..కరోను కట్టడి చేసేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్ల�
భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడ్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంది. అందుకు ఒక దుష్ట పన్నాగం పన్నింది. దానికి కన్న కూతు�
కరోనా ప్రభావంగా ఇప్పటికే పలు ఇండస్ట్రీలు నష్టాల భారిన పడగా.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో భాగంగా ప్రభుత్వాలు ముందస్తు చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభావం ఉంటుందని భావ�