Home » Telangana
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మా
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా..ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం..తాను ప్రజల్లోనే ఉంటానంటున్నారు బీజేపీ కొత్త బాస్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన హైదరాబాద్కు వచ
కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేస
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సా�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే
తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిర
కరోనా ఎఫెక్ట్పై తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న థియేటర్స్ బంద్పై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి..
కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్ కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్లో కొత్త కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్ ఇన్�
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ నుంచి బయటపిపడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్త�