Home » Telangana
తెలంగాణ ప్రజలను కోవిడ్ వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వాస్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. ఇవాళ(18 మార్చి 2020) ఒక్కరోజే కేసులు డబుల్ అయిపోయాయి. మరో ఏడుగురికి కరోనా సోకినట్లు
కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రి�
సాధారణంగా మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల�
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల�
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పులు కనిపించాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు ప్రశ్నలకు జవాబులు రాయడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం కామర్స్ తెలుగు మీడియం ఓ�
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులుండగా...నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
విపత్తుతో పోరాటం అంటే మాములు విషయమా? కరోనా లాంటి మహమ్మారిని జయించడం అంటే.. కత్తి మీద సాము లాంటిదే.. భావోద్వేగాలను కూడా పట్టించుకోకూడదు.. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద ప్రమాదం ఎంటర్ అయిపోయినట్లే.. అందుకే అధికారులు కూడా ఏ మాత్రం అజాగ్రత్త వహించట్�