Telangana

    అవసరమైతే టోటల్ షట్‌డౌన్ : సీఎం కేసీఆర్

    March 21, 2020 / 10:56 AM IST

    తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.

    పెళ్లి కోసం దొంగగా మారిన యువకుడు

    March 21, 2020 / 10:14 AM IST

    ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి… ఇప్పటికిప్పుడు అంత డబ్బుసమకూరే ఉద్యోగం తాను చేయటంలేదు ఏం చేయాలి…. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు…. .ఆలోచించాడు ఒక చిరుద్యోగి. ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాడో ఏమో…. దొంగతనం చేయాలనుకున్�

    ఆయన చంద్రబాబు సమకాలికుడు, ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ఇప్పుడు అడ్రస్ వెతుక్కుంటున్నారు

    March 21, 2020 / 05:43 AM IST

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న చాలా మంది నేతలకు ఆయనే రాజకీయ గురువు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో మూడు

    హమ్మయ్య.. ఎవరికీ కరోనా లేదు, కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

    March 21, 2020 / 01:59 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

    కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ : మోడీకి సూచనలిచ్చిన కేసీఆర్

    March 21, 2020 / 01:20 AM IST

    కరోనా కట్టడికి కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కరోనా నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర

    గ్రామాల్లో 144 సెక్షన్: పంచాయితీ కార్యదర్శులకు కీలక ఆదేశాలు

    March 21, 2020 / 01:15 AM IST

    మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలకు.. జిల్లా కేంద్రాల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి గ్రామాలకు.. కరోనా(కోవిడ్-19) అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షనీయం

    తెలంగాణలో కరోనా : కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

    March 21, 2020 / 12:58 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ … కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం

    కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

    March 21, 2020 / 12:50 AM IST

    కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �

    తెలంగాణలో యువతికి కరోనా: 19కి చేరిన బాధితుల సంఖ్య

    March 20, 2020 / 05:22 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా రోజురోజుకు అనుమానితుల సంఖ్యతో పాటు.. బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.  తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీ�

    కరోనా ఎఫెక్ట్ : వీడియో కాలింగ్ ద్వారా శుభాకాంక్షలు

    March 20, 2020 / 03:51 PM IST

    కోవిడ్-19 (కరోనా) వైరస్  వ్యాప్తి నిరోధానికి  ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా  కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు.

10TV Telugu News