Telangana

    కరోనా పంజా, తెలంగాణలో 33కి చేరిన పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 6 కేసులు

    March 23, 2020 / 10:50 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)

    హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్.. బైక్ పై ఒకరికి, ఫోర్ వీలర్‌లో ఇద్దరికే అనుమతి

    March 23, 2020 / 10:34 AM IST

    లాక్ డౌన్ ఉన్నా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. భారీ సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. నగరంలో ఏ రోడ్డుపై చూసినా వాహనదారులే కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. ప

    తెలంగాణ లాక్ డౌన్ …తెరిచి ఉండేవి ఇవే

    March 23, 2020 / 10:20 AM IST

    కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని  ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రెక్కాడితేకానీ డ�

    పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం

    March 23, 2020 / 08:09 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు

    తెలంగాణ సరిహద్దులు మూసివేత

    March 23, 2020 / 07:43 AM IST

    కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు  నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ  ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన  వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

    తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ మాటేంటి?

    March 23, 2020 / 02:47 AM IST

    దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించాలని.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైతం లాక్ డౌన్ ప్రకటించినా.. నిత్యావసర వస్తువు�

    తెలుగు రాష్ట్రాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్ 

    March 22, 2020 / 03:38 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర

    మార్చి 31 వరకు గడప దాటోద్దు : సీఎం కేసీఆర్

    March 22, 2020 / 01:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా కర్ఫ్యూకి స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు.  ఈవిషయంలో

    కరోనా కట్టడికి వచ్చే 3వారాలే కీలకం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 22, 2020 / 11:16 AM IST

    దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ల�

    బ్రేకింగ్ : మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ?

    March 22, 2020 / 09:54 AM IST

    కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న  జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది.  దీనికి మద్దతుగా  తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా  కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా జనతా �

10TV Telugu News