Home » Telangana
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష�
కరోనా వైరస్ గురించి తనకు వచ్చిన సమాచారంలో తప్పోప్పులు తెలుసుకోకుండా వాట్సప్ గ్రూప్ లలో వాటిని ప్రచారం చేసినందుకు ఒక పత్రికా విలేకరితో సహా మరోక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులె
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెల్లిగా తన పంజా విసురుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కేసుల సంఖ్య 39కి చేరుకున్నట్లైంది. ఇందుల�
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది.
తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని అవసరాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఒకరికి కడుపునొప్పి,
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్