Home » Telangana
తెలంగాణ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కుత్బుల్లాపూర్ నివాసికి, దోమల్ గూడకు చెంది�
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా.. సినిమా వాళ్లు కదలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సాయం చేసేందు�
కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరిం�
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా కష్టం అంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్.. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా దేశంలోనూ విస్తరిస్తుండగా.. కరోనా నియంత్రణకు, కరోనాను కట్�
కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్�
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం(25 మార్చి 2020) మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మూడేళ్ల బాలుడు, మరో మహిళకు కొవిడ్ 19 నిర్ధారణ కాగా కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. రాష్ట్రంలో మూడేళ్ల వయసు బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆశాఖ కార్యాలయంలో శ్రీ శార్వరి నామసంవత్సర ఉగాదివేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లిసంతోష్ కుమా్ర శర్మ ఉగాది పంచాంగాన్ని పఠించ
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్�