Home » Telangana
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం
వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్�
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో గ్రామాల్లోనూ జన జీవనం స్తంభించింది. గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంటిలోనే ఉన్నారు. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతించినప్పట�
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 (కరోనా వైరస్ ) కట్టడికి ప్రభుత్వం ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటోంది. కరోనా వైర్స వ్యాప్తి సమయంలో విదేశాల నుంచి వచ్చి కూడా వారి వివరాలను ప్రభుత్వానికి వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని వెతికి పట్టుక�
కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల
వంద అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు అనే మాట పూర్వకాలం వాడుకలో ఉండేది. రానురాను అది పెద్ద నేరం అయ్యింది. చాలా మంది అబద్దాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటివల్ల కాపురాలు విఛ్ఛిన్నమై పోవటం.. విడాకులకు దారితీసి
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.