Home » Telangana
దేశవ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్ప్రెస్లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చేతికి ఉన్న స్టాంప్ ఆధారంగా ప్రయాణికుడికి కరో�
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్ గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు �
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అందులో భాగంగా..2020, మార్చి 22వ తేదీ ఆదివారం స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివా
ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుకలను… ఈ ఏడాది ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు. ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక �
తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.
టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియాలో ఎక్కడెక్కడివారో పరిచయం చేసుకుని ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిందని సంతోషించాలో…సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న నేరాలు చూసి భాదపడాలో తెలియటంలేదు. సోషల్ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని.. వారికి మ�
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.