Home » Telangana
ఆరోగ్యం తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సేవల్ని త్వరలోనే అందించనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గంగధర పీహెచ్ సీని మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలే వాళ్ల టార్గెట్. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బ్రాంచులు ఏర్పాటు చేయాలనుకుంటుంది. 2025కి ఆర్ఎస్ఎస్ ఆ�
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైన నాటి నుంచి క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మ�
ఆదివారం వచ్చిదంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగనవారు ఉంటారు. సండే వచ్చిదంటే చికెన్..మటన్, చేపల కూరల వాసనలతో వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంటుంది. కానీ ఓ ఊర్లో మాత్రం ఆదివారం మాంసాహారం వండితే జరిమానా వేస్తారు..ఈ ఆచారాన్ని ఒకటీ రెండూ వారాలు కాదు ఏకంగా 10
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ చేపట్టి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఇందులో ఓ మార్పు చేసింది. రీ పోస్టుమార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించ
రైడ్ని ఫిక్స్ చేసుకుని వచ్చి పికప్ చేసుకోకుండా కస్టమర్ని రోడ్డు మీద ఇబ్బందులు పడేలా చేసిన ఓలా బైక్ రైడర్కి గట్టి షాక్ ఇచ్చారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఫస్ట్ కేసు ఇదే. వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్వేర్ �
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. రెండో విడత అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నేతలకు నామినేటెడ్ పదవుల తాయిళాలు అందుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విడత ముఖ్యమంత్రి కేసీఆర్ అతి కొద్దిమంది నేతలకే పదవులు కట్టబెట్టారు. మరి కొంతమంది నేత�
ఆదిలాబాద్ వేదికగా అసెంబ్లీ నిర్వహించాలనే డిమాండ్ కొందరి నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే చర్చకు కూడా తెర లేపారని అనుకుంంటున్నారు. చూస్తుంటే..ఏపీలో మూడు రాజధానుల సెగ తెలంగాణను తాకేలా ఉందంటున్నార�
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.