Home » Telangana
విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఇటీవల ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ�
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26, గురువారం 2019 న ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనస్సు” రాశి మూల నక్షత్రం “మకర , కుంభ” లగ్నాలలో కేతు గ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణ
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కాంగ్రెస్ స్పందించింది. ఇంత తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కాంగ్రెస్ �
నూతనంగా ఏర్పాటైన 07 కార్పొరేషన్లకు, 63 మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మినహా.. బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాది�
కొత్త ఏడాదిలో మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన�
ప్రసవ వేదనతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఓ పక్క పురిటి నొప్పులు..మరోపక్క 108 కోసం ఎదురు చూపులు చూస్తున్న గర్భిణి శిరీష పరిస్థితి కడు వేదన
ప్రముఖ టెలికం నెట్వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి త�