Home » Telangana
మరి కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిధ్దంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు సిధ్దమవుతంటే హైదరాబాద్ ఈ వేడుకలకు దూరంగా ఉంటోందా అంటే అవ�
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నే�
హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు..
మున్సిపల్ ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు పార్టీల వారీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే..కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసు
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
అంతర్జాతీయ వేదికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. రష్యాలో జరిగిన మహిళల రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ను తెలుగు చెస్ ప్లేయర్ కోనేరు హంపి కైవసం చేసుకుని సత్తా చాటింది. మాస్కోలో ఈ పోటీ జరిగింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ
ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధ�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో చావు దెబ్బతినన్న ఈ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చతికిలపడింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగా
తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.