Home » Telangana
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 60
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బ్లాస్టే చేస్తానని ఒక ఆగంతకుడు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.సెప్టెంబరు 4 బుధవారం ఎయిర్పోర్ట్లో బాంబు బ్లాస్ట్ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు వ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న నేడు, రేపు గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల�
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం బకాయి పడ్డ పాత చలానాలు రెట్టింపవుతాయనే వదంతులతో హైదరాబాద్ పోలీసు శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వాహన చోదకులు తమ పాత ట్రాఫిక్ చలానాలను శనివారం ఒక్కరోజే రూ.
టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తొలిసారి
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ
రాష్ట్రపతి చేతులమీదుగా 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఆదివారం సంచలన ప్రకటన విడుదల చేసింది కేంద్రం. తెలంగాణ గవర్నర్గా పని చేస్తున్న నరసింహన్ స్థానంలో సౌందర రాజన్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణతో పాటు, కేరళ, హిమాచల్ ప