Home » Telangana
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో బయోగ్యాస్ ప్లాంట్లు ఉపయోగించనున్నారు. స్కూల్ ఆవరణలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్దులకు మధ్యాహ్న భోజనం వండేందుకు బయోగ్యాస్ ప్లాంట్లను వినియోగించనున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స
నిరుద్యోగులు శుభవార్త.. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుందా? ఇక నుంచి మీకు ఆ బాధలు తగ్గుతాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నించడం చాలా సులభం కానుంది. ఎందుకంటే.. నిరుద్యోగుల కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ �
భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�
నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింటి తెలంగాణ ప్రభుత్వం. చేపల వేటే ప్రధాన ఆదాయంగా జీవించే మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మహా నగరం అయిన హైదరాబాద్లో కూడా చేపల పెంపకాన్ని చేపడుతోం�
అమీర్ పేట పాస్ పోర్టు సేవా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఈ టోకెన్ సక్సెస్ కావడంతో 4 పాస్ పోర్టు కేంద్రాలు, 23 పోస్టాఫీస్ పాస్ పోర్టు కేంద్రాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చారు. కాగిత రహిత దిశగా పాస్ పోర్టు కేంద్రాలు ఉంచేందుకు అధికారులు ప్రయత్నా�
తెలంగాణ సీఎం కేసీఆర్ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే సారి కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్, హరీశ్రావులకు బెర్త్ ఖాయమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు టీఆఎస్
తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వివిధ రోగాలతో బాధ పడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పలు హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగానే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత�
లండన్లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. లండన్ల
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 183 పెట్రోల్ బంకులకు పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు-1,2019నుంచి ఆగస్టు-23,2019 మధ్యలో తెలంగాణలో మొత్తం ఉన్న 2,553 పెట్రోల్ బంకులకుగాను 638 పెట్రలో బంకులలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు �
ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న పూటకూళ్ల ఇళ్లు అనే సంప్రదాయం కనుమరుగైన వేళ.. మరోసారి వాటిని తెచ్చే ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర పర్యాటక శాఖ సూచనల మేరకు హోటళ్లు.. రెస్టారెంట్లకు బదులు పూటకూళ్ల ఇళ్లు రావాలనుకుంటున్నారట. ఇవంటే ఏంటో కొత�