Home » Telangana
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరల పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ నాటికల్లా చీరల పంపిణీ పూర్తవుతుందని వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేత కార్�
సోలార్ పవర్ జనరేషన్, వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రాజెక్ట్ అమలులో జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో ఆర్పీఎం
తూర్పు యూపీ, దాన్ని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోంది. తూర్పు మధ్య
గ్రీన్ చాలెంజ్ ఉద్యమ స్ఫూర్తితో దూసుకుపోతుంది. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటేవరకు చేరుకుంది. హరా హైతో భరా హై (పచ్చగా ఉంటే నిండుగా ఉంటుంది) నినాదంతో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ చాలెంజ్లో ప్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా ఉంది. చదువుల్లోనే కాదు ఎక్స్ ట్రా కరిక్య�
భానుడి ప్రచండ ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. మరో వైపు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలు
పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను మే 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. రద్దు అయ�
ప్రమాదకర గ్లైఫొసేట్ పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. పత్తి విత్తనాలకు గ్లైఫొసేట్ పూస్తుండటంతో దాని ప్రభావంతో ఇతర పంటలూ నాశనమవుతున్నాయి. గ్లైఫొసేట్ అవశేషాలు బీజీ-3 త్రీ పత్తి విత్తనం తెలంగాణ రైతుల పాలిట ప్రమాదకరంగా పరిణమిం�
తెలంగాణ వైద్యశాఖలో భారీగా మార్పులు జరగనున్నాయి. ప్రజలు సులువుగా వైద్య సేవలు పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ తర�
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఈనెల 17 న వనపర్తి జిల్లా పానగ