Home » Telangana
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
హైదరాబాద్ : స్ధానిక సంస్ధల కోటాలో జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసేందుకు శనివారం సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమావేశం వాడి వేడిగా సాగింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. త్వరలో జరుగబోయే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు కొత్తగ�
విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరే స్టూడెంట్స్ సర్టిఫికెట్ల విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్ను మే 14 నుండి నిర్వహించనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు మే 10వ తేదీ శుక్రవారం పాలిసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మ�
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే..వానాకాలంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల వర్షాలు..కరవు..తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున�
అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీన ప్రక్రియను ప్రారంభించి.. జులై చివరికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టారు. ఎన
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. భానుడి భగ భగలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె రాక ముందే రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన ఎండలు
తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి ఫలితాలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు. మే 13వ తేదీన 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బో�
బాసర ట్రిపుల్ ఐటీ అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు వెనక్కి తగ్గారు. ల్యాప్ టాప్ కొనుగోళ్ల టెండర్ రద్దు చేశారు. బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు వేసుకునే దుస్తులు, తాగే వాటర్, ఉపయోగించే ల్యాప్ టాప్ వరకు భారీ అవి