Home » Telangana
ఒకప్పుడు విప్లవకారులను అందించింది శాతవాహన యూనివర్శిటీ. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలలోనే రిక్రూట్ మెంట్ విషయంలో సైద్ధాంతిక నిర్మాణం జరగాలని మావోయిస్టు పార్టీ భావిస్తోందా? దీని కోసం ఉన్నత విద్యనభ్యసించినవారే కావాలని మావో పార్టీ గుర్తించి
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అడుగు పడింది. ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీలోని 3,4 మోటార్ల వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు బ్యారేజీలు…మరోవైపు టన్నెళ్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు చి�
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. బీహార్లో రెండుస్థానాలు, తెలంగాణ, మహారాష్ట�
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను ప్రవేశాల కమిటీ విడుదల చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ పూర్తి కాలేదు. మే 17వ తేదీ నుంచి కౌన్సెలి�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రంగారెడ్డి స్థానిక సంస్థల MLC అభ్యర్థిని మార్చివేసింది. రంగారెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదివారం (మే 13,2019)న ఉదయ మోహన్ రెడ్డిని ఎ
నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�
పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సోమవారం (మే 13, 2019)న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడ
రైతు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రైతు అప్పులు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఫి�
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే..వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మే 11వ తేదీన పలు జిల�