Home » Telangana
ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యూడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితి �
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ సినిమా థియేటర్ యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక్కో
తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎ�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పె
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రార్థనలు, ఇతర మతపరమైన ఆచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు
సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో&nb
హైదరాబాద్: శామీర్ పేటలోని, దేవరాయామిజాలలో జీవీకే 108 అంబులెన్స్ ల ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , “108” అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి. వీటిలో సగానికి పైగా రిపేరు క�
తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు అలిగారు. తమకు డబ్బులు పంచలేదని వారు కోపంగా ఉన్నారు. అంతేకాదు.. ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మే�