Home » Telangana
నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ
యువతులను, మహిళలను వేధించే ఆకతాయిలకు ‘షీ టీమ్’ సింహస్వప్నంలా తయారయ్యింది. ఈవ్ టీజింగ్ తో వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో షీటీమ్ యువతులకు, మహిళలకు ‘భరోసా’నిస్తోంది. ఎవరైనా వేధిస్తే కాల్ చేస్తే చాలు ఆకతాయుల ఆట కట్టిస్తోంది ‘షీ టీమ
నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్కు హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క ని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానంటూ బహిరంగంగా ప్రకటించిన మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 03వ తేదీ గురువారం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫొని తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉ�
జేఈఈ-2019 మెయిన్స్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. పాత రికార్డులను తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలుదిక్కులకు విస్తరింపజేసేలా విద్యార్ధులు జాతీయ స్థాయిలో విజయ ఢంకా మోగించారు. జేఈఈ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ విద్యార్ధులు 506మంది
రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైత
జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్.. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. * ఆదిలాబ�
కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ.
తెలంగాణలోని మోడల్ స్కూల్స్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో మోడల�